హైదరాబాద్‌లో బాలిక అదృశ్యం

ABN , First Publish Date - 2021-01-10T19:19:42+05:30 IST

కేబీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో మంజూల(15) అనే బాలిక అదృశ్యమైంది.

హైదరాబాద్‌లో బాలిక అదృశ్యం

హైదరాబాద్: నగరంలోని కేబీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో మంజూల(15) అనే బాలిక అదృశ్యమైంది. వి.ఆర్.కె.సిల్క్స్ వస్త్ర దుకాణంలో ఉద్యోగం చేస్తున్న ఆమె నిన్న (9వ తేదీన) జీతం కోసం ఇంటి నుండి బయటకు వచ్చి అదృశ్యమైంది. రాత్రి అయినా ఆమె ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్, కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-10T19:19:42+05:30 IST