నీతులు చెబుతూ.. నీతిమాలిన పనులు చేస్తున్నారు: గోరంట్ల

ABN , First Publish Date - 2020-09-22T22:01:52+05:30 IST

నీతులు చెబుతూ.. నీతిమాలిన పనులు చేస్తున్నారు: గోరంట్ల

నీతులు చెబుతూ.. నీతిమాలిన పనులు చేస్తున్నారు: గోరంట్ల

అమరావతి: జగన్ నీతులు చెబుతూ.. నీతిమాలిన పనులు చేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాలో మునిగితేలుతున్నారని చెప్పారు. ఇళ్ల స్థలాల పేరుతో రూ.4 వేల కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరితే సీఎం జగన్ నోరు మెదపడం లేదన్నారు. హిందూమతంపై దాడులు చేస్తూ.. ఆలయ భూములను..ఇళ్ల స్థలాల పేరుతో కాజేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికార సీఎం సజ్జల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. 


Updated Date - 2020-09-22T22:01:52+05:30 IST