గ్రాన్యూల్స్ లాభం రూ.120 కోట్లు
ABN , First Publish Date - 2021-07-28T06:49:23+05:30 IST
జూన్తో ముగిసిన త్రైమాసికానికి గ్రాన్యూల్స్ ఇండియా రూ.120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జూన్తో ముగిసిన త్రైమాసికానికి గ్రాన్యూల్స్ ఇండియా రూ.120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లా భం రూ.111 కోట్లతో పోలిస్తే 8 శాతం పెరిగింది. మొత్తం ఆ దాయం రూ.741.22 కోట్ల నుంచి రూ.857.46 కోట్లకు చేరింది.