నేడే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2021-09-17T08:18:58+05:30 IST

సుదీర్ఘ విరామం అనంతరం జీఎ్‌సటీ కౌన్సిల్‌ భౌతిక సమావేశం శుక్రవారం లఖ్‌నవూలో జరుగనుంది.

నేడే జీఎస్‌టీ  కౌన్సిల్‌ సమావేశం

న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం అనంతరం జీఎ్‌సటీ కౌన్సిల్‌ భౌతిక సమావేశం శుక్రవారం లఖ్‌నవూలో జరుగనుంది. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నర కాలంగా సమావేశాలన్నీ వర్చువల్‌ విధానంలోనే జరిగాయి. సుమారు 4 డజన్ల వస్తువులపై పన్నురేటు సమీక్షించడంతో పాటు 11 రకాల కొవిడ్‌ ఔషధాలకు ఇస్తున్న పన్ను రాయితీ డిసెంబరు 31వరకు పొడిగించే విషయంలో ఈ సమావేశం నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉంది. 

Updated Date - 2021-09-17T08:18:58+05:30 IST