కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని దారుణహత్య

ABN , First Publish Date - 2021-08-15T17:09:37+05:30 IST

నగరంలోని కాకాని రోడ్డులో దారుణం చోటు చేసుకుంది. కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థిని

కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని దారుణహత్య

గుంటూరు: నగరంలోని కాకాని రోడ్డులో దారుణం చోటు చేసుకుంది. కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థిని నల్లపు రమ్య బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2021-08-15T17:09:37+05:30 IST