వైన్స్ షాప్లో చోరీకి యత్నం..పోలీసుల రాకతో పరార్..
ABN , First Publish Date - 2021-11-09T14:27:01+05:30 IST
ముప్పాళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. చాగంటి వారిపాలెం వైన్స్ షాపు తాళాలను అర్ధరాత్రి బద్దలుకొట్టి గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. రూ. లక్ష 80వేల నగదును
గుంటూరు: ముప్పాళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. చాగంటి వారిపాలెం వైన్స్ షాపు తాళాలను అర్ధరాత్రి బద్దలుకొట్టి గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. రూ. లక్ష 80వేల నగదును మద్యం సీసాలను ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. పోలీసుల రాకతో రోడ్డుపైనే నగదు, మద్యం సీసాలు వదిలి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.