గుంటూరులో ఆగివున్న కూలీల ట్రాక్టర్‎ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2021-03-01T16:13:46+05:30 IST

జిల్లాలో మేడికోండూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న కూలీల ట్రాక్టర్‎ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి..

గుంటూరులో ఆగివున్న కూలీల ట్రాక్టర్‎ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

గుంటూరు: జిల్లాలో మేడికోండూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న కూలీల ట్రాక్టర్‎ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైనవారిని స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కొర్రపాడు దగ్గర చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-03-01T16:13:46+05:30 IST