హెచ్యూఎల్...నికరలాభం రూ. 187 కోట్లు
ABN , First Publish Date - 2021-10-22T08:43:32+05:30 IST
సెప్టెంబరు త్రైమాసికంలో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) నికర లాభం 9 % పెరిగి రూ. 187 కోట్లకు చేరుకుంది.
హైదరాబాద్ : సెప్టెంబరు త్రైమాసికంలో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) నికర లాభం 9 % పెరిగి రూ. 187 కోట్లకు చేరుకుంది. ఈ నేపధ్యంలో పలు బ్రోకరేజ్ సంస్థలు ఈ స్టాక్పై బుల్లిష్ రేటింగ్లను కొనసాగించాయి. ఫలితాలకు ముందు ఎడెల్వైస్, హెచ్ఎస్బీసీ, మోతీలాల్ ఓస్వాల్ 'బయ్' రేటింగ్లనిచ్చాయి. ఫలితాల తర్వాత కూడా అదే రేటింగ్ను కొనసాగించాయి.