అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2021-10-15T07:14:39+05:30 IST

గుంటూరులోని ఆర్‌.ఆగ్రహరం కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ దంపతులు

అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

గుంటూరు, అక్టోబరు 14: గుంటూరులోని ఆర్‌.ఆగ్రహరం కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం వారిని వేదపండితులు శేషవస్త్రాలతో సత్కరించి ఆశీస్సులు అంద జేశారు. 

Updated Date - 2021-10-15T07:14:39+05:30 IST