తిరుపతిలో అధిక ఉష్ణోగ్రతలు
ABN , First Publish Date - 2020-05-26T21:01:12+05:30 IST
తిరుపతిలో ఎండలు మండిపోతున్నాయి.
తిరుపతిలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపసమనం పొందేందుకు చల్లాని పానీయాలు తాగుతున్నారు. ఎండల దాటిటి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు.