బంజారాహిల్స్ కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-12-04T19:01:18+05:30 IST
హైదరాబాద్: బంజారాహిల్స్ కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపు గల్లంతవుతోందని
హైదరాబాద్: బంజారాహిల్స్ కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపు గల్లంతవుతోందని ఏజెంట్లు ఆందోళనకు దిగారు. డివిజన్లు 92, 93, 94, 95కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా వెంకటేశ్వర కాలనీ డివిజన్ లెక్కింపు కేంద్రంలో ఇరు పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు.