హైదరాబాద్: దేవుడి విగ్రహం మాయం

ABN , First Publish Date - 2021-07-26T20:26:45+05:30 IST

హైదరాబాద్: నగరంలో దేవుడి విగ్రహాల దొంగతనం కలకలం రేపుతోంది.

హైదరాబాద్: దేవుడి విగ్రహం మాయం

హైదరాబాద్: నగరంలో దేవుడి విగ్రహాల దొంగతనం కలకలం రేపుతోంది. జగద్గిరిగుట్టలోని శ్రీరాంనగర్‌లో రాజిరెడ్డి ఇంటిముందు పెట్టుకున్న విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఎత్తుకుపోయారు. ఈ దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Updated Date - 2021-07-26T20:26:45+05:30 IST