భారత్-పాక్ మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ
ABN , First Publish Date - 2021-10-24T22:57:02+05:30 IST
టీమ్ ఇండియా - పాకిస్థాన్ మధ్య జరగనున్న టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్లో విజయంపై అభిమానులు భారీగా...
దుబాయ్: టీమ్ ఇండియా - పాకిస్థాన్ మధ్య జరగనున్న టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్లో విజయంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి క్రికెట్ ఫ్యాన్స్ను పలకరించింది. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..