అనుకున్నట్టే ఐపీఎల్
ABN , First Publish Date - 2021-06-10T10:14:49+05:30 IST
ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్లను సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు యూఏఈలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా బుధవారం...
- సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్లను సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు యూఏఈలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా బుధవారం తెలిపారు. లీగ్లో ఇంకా 31 మ్యాచ్లు జరగాల్సి ఉంది. జట్లలో కొవిడ్ కేసులు పెరిగిపోవడంతో మే4న టోర్నీని బీసీసీఐ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.