జగన్‌ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు: అవంతి

ABN , First Publish Date - 2021-09-04T20:29:37+05:30 IST

విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ రాష్ట్రానికే తలమానికమని మంత్రి అవంతి శ్రీనివాస్ కొనియాడారు.

జగన్‌ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు: అవంతి

అమరావతి: విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ రాష్ట్రానికే తలమానికమని మంత్రి అవంతి శ్రీనివాస్ కొనియాడారు. విమ్స్‌లో ప్రస్తుతం 650 బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం ఉందని తెలిపారు. విమ్స్‌లోని 200 బెడ్లకు ఇంటెన్సివ్ కేర్ సదుపాయం కల్పించామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో విమ్స్‌ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. సీఎం జగన్‌ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అవంతి శ్రీనివాస్ తెలిపారు.

Updated Date - 2021-09-04T20:29:37+05:30 IST