జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు
ABN , First Publish Date - 2020-02-10T11:07:07+05:30 IST
రావి రంగారావు సాహిత్య పీఠం నిర్వహణలో ‘జన రంజక కవి ప్రతిభా పురస్కారాల సభ’ ఫిబ్రవరి 10 సా.6గం.లకు గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం..
రావి రంగారావు సాహిత్య పీఠం నిర్వహణలో ‘జన రంజక కవి ప్రతిభా పురస్కారాల సభ’ ఫిబ్రవరి 10 సా.6గం.లకు గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్న మయ్య కళా వేదికపై జరుగుతుంది. మెట్టా నాగేశ్వరరావు, మందవరపు హైమవతి, కరీముల్లా, ఎరుకలపూడి గోపీనాథరావు, కన్నెగంటి వెంక టయ్య పురస్కారాలు అందుకుంటారు. మండలి బుద్ధప్రసాద్, పాపినేని శివశంకర్ తదితరులు పాల్గొంటారు.
నర్రా ప్రభావతి