ఢిల్లీ పరిణామం తెలంగాణలోనూ పునరావృతమవుతుంది: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-01-27T19:22:43+05:30 IST

జగిత్యాల: ఢిల్లీ పరిణామం తెలంగాణలోనూ పునరావృతమవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

ఢిల్లీ పరిణామం తెలంగాణలోనూ పునరావృతమవుతుంది: జీవన్‌రెడ్డి

జగిత్యాల: ఢిల్లీ పరిణామం తెలంగాణలోనూ పునరావృతమవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, పీఎం మోదీ ఇద్దరూ దొంగలేనన్నారు. తెలంగాణలో మిల్లర్ల మీద ఉన్న ప్రేమ రైతుల మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-01-27T19:22:43+05:30 IST