కరీంనగర్ జిల్లాలో వికలాంగురాలిపై దారుణం

ABN , First Publish Date - 2021-03-05T16:06:40+05:30 IST

కరీంనగర్: జిల్లాలో దారుణం జరిగింది.

కరీంనగర్ జిల్లాలో వికలాంగురాలిపై దారుణం

కరీంనగర్: జిల్లాలో దారుణం జరిగింది. ఇళ్ళంద కుంట మండలం, రామన్నపల్లి గ్రామానికి చెందిన వికలాంగురాలిపై అత్యాచారం జరిగింది. ఒంటరిగా గొర్రెలను మేపుతున్న ఆమెకు అన్నారపు కోరయ్య అనే వ్యక్తి కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి ఆమెకు ఇచ్చి.. దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు అన్నారపు కోరయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Updated Date - 2021-03-05T16:06:40+05:30 IST