కాజీపేట రైల్వే స్టేషన్ ఎదుట కార్మిక సంఘాల ధర్నా
ABN , First Publish Date - 2020-08-10T01:22:05+05:30 IST
రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వరంగల్లో కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. రైల్వే ప్రైవేటీకరణను ...
వరంగల్: రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వరంగల్లో కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. రైల్వే ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైల్వేను ప్రైవేటీకరించాలన్న మోదీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాజీపేట రైల్వే స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.