కర్నూలు జిల్లాలో రెచ్చిపోయిన అల్లరిమూకలు
ABN , First Publish Date - 2021-04-19T20:10:23+05:30 IST
కర్నూలు జిల్లా: డోన్లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి.
కర్నూలు జిల్లా: డోన్లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. కొండపేటలో రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. యువకుల గొడవతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. యువకుల గ్యాంగ్ వార్తో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. గత కొంతకాలంగా డోన్లో రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ నడుస్తోంది.