ఎస్సీ పథకాలు పునరుద్ధరించాలి: కేవీపీఎస్‌

ABN , First Publish Date - 2021-06-22T09:12:15+05:30 IST

రెండేళ్ల నుంచి ఆగిపోయిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు

ఎస్సీ పథకాలు పునరుద్ధరించాలి: కేవీపీఎస్‌

అమరావతి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల నుంచి ఆగిపోయిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీకి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ కార్పొరేషన్‌లో కారుణ్య నియామకాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన కోరారు.

Updated Date - 2021-06-22T09:12:15+05:30 IST