వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-01-20T17:08:26+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని ఆత్మకూరు మండలం ఆరేపల్లిలో జరిగింది.

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వనపర్తి: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని ఆత్మకూరు మండలం ఆరేపల్లిలో జరిగింది. ఈ ప్రమాదంలో రేచింతలకి చెందిన మాసన్న(32) అనే వ్యక్తి మృతి చెందాడు. మాసన్న నడుపుతున్న బైక్‌ ఆరేపల్లిలో శివారులో రోడ్డు మీద అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. దీంతో మాసన్నకు తీవ్ర గాయాలయ్యాయి. కొద్దసేపటికే మాసన్న మృతి చెందాడు. మాసన్న మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Updated Date - 2021-01-20T17:08:26+05:30 IST