జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి హాజరు

ABN , First Publish Date - 2021-07-25T20:39:59+05:30 IST

జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి హాజరు

జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి హాజరు

భువనగిరి జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ లింగయ్య యాదవ్, విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T20:39:59+05:30 IST