కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలో...: టీడీపీ నేత

ABN , First Publish Date - 2020-05-28T21:23:20+05:30 IST

చంద్రబాబు హయాంలో సాంకేతిక విద్యను అభివృద్ధి చేశారని నన్నూరి నర్సిరెడ్డి అన్నారు.

కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలో...: టీడీపీ నేత

అమరావతి: చంద్రబాబు హయాంలో సాంకేతిక విద్యను అభివృద్ధి చేశారని టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో అనేక సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. రేషనలైజేషన్‌ మంత్రులకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలో 10లక్షల మంది డ్రాప్‌ అవుట్‌ అయ్యారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-28T21:23:20+05:30 IST