'నాట్స్' కవి సమ్మేళనం

ABN , First Publish Date - 2020-08-14T15:43:35+05:30 IST

భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "నా దేశం-నా జెండా" అనే అంశంపై నాట్స్ నిర్వహించిన కవితల పోటీలో ఎంపికైన‌ తొమ్మిది కవితలను పంపిన కవులూ మరియు సుప్రసిద్ధ సినీ రచయితలతో కవి సమ్మేళనం

'నాట్స్' కవి సమ్మేళనం

భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "నా దేశం-నా జెండా" అనే అంశంపై నాట్స్ నిర్వహించిన కవితల పోటీలో ఎంపికైన‌ తొమ్మిది కవితలను పంపిన కవులూ మరియు సుప్రసిద్ధ సినీ రచయితలతో కవి సమ్మేళనం


నలుగురు సినీకవులు:

శ్రీ చంద్రబోసు

శ్రీ భాస్కరభట్ల రవికుమార్

శ్రీ రామజోగయ్య శాస్త్రి

శ్రీ సిరాశ్రీ

"నా దేశం-నా జెండా" కవితల పోటీలో గెలుపొందిన తొమ్మిది మంది విజేతలు:

కిరణ్ విభావరి

శిరీష మణిపురి

జోగు అంజయ్య

నూజిళ్ల శ్రీనివాస్

దోర్నాధుల సిద్ధార్థ

వినీల్ కాంతి కుమార్ (శతఘ్ని)

చెరుకూరి రాజశేఖర్

అల్లాడి వేణు గోపాల్

వంగర పరమేశ్వర రావు


అయితే ఈ తొమ్మిది మందిలో ఎవరు ఏ పురస్కారాన్ని గెలుచుకున్నారన్నది 14 ఆగస్ట్ సాయంత్రం ఈ విజేతలతో జరిపే ఆన్‌లైన్‌ కవిసమ్మేళనం అనంతరం తెలియజేస్తాము.


ఆగస్టు 14, శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 8:30 గంటల (USA-11AM EST) నుంచి ప్రసారం కాబోయే ఆన్‌లైన్‌ కవిసమ్మేళనంలో పై విజేతలతో పాటూ నలుగురు సినీ గీతరచయితలు కూడా పాల్గొని వారి కవితలు చదవబోతున్నారు.



Updated Date - 2020-08-14T15:43:35+05:30 IST