'నాట్స్' కవి సమ్మేళనం
ABN , First Publish Date - 2020-08-14T15:43:35+05:30 IST
భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "నా దేశం-నా జెండా" అనే అంశంపై నాట్స్ నిర్వహించిన కవితల పోటీలో ఎంపికైన తొమ్మిది కవితలను పంపిన కవులూ మరియు సుప్రసిద్ధ సినీ రచయితలతో కవి సమ్మేళనం
భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "నా దేశం-నా జెండా" అనే అంశంపై నాట్స్ నిర్వహించిన కవితల పోటీలో ఎంపికైన తొమ్మిది కవితలను పంపిన కవులూ మరియు సుప్రసిద్ధ సినీ రచయితలతో కవి సమ్మేళనం
నలుగురు సినీకవులు:
శ్రీ చంద్రబోసు
శ్రీ భాస్కరభట్ల రవికుమార్
శ్రీ రామజోగయ్య శాస్త్రి
శ్రీ సిరాశ్రీ
"నా దేశం-నా జెండా" కవితల పోటీలో గెలుపొందిన తొమ్మిది మంది విజేతలు:
కిరణ్ విభావరి
శిరీష మణిపురి
జోగు అంజయ్య
నూజిళ్ల శ్రీనివాస్
దోర్నాధుల సిద్ధార్థ
వినీల్ కాంతి కుమార్ (శతఘ్ని)
చెరుకూరి రాజశేఖర్
అల్లాడి వేణు గోపాల్
వంగర పరమేశ్వర రావు
అయితే ఈ తొమ్మిది మందిలో ఎవరు ఏ పురస్కారాన్ని గెలుచుకున్నారన్నది 14 ఆగస్ట్ సాయంత్రం ఈ విజేతలతో జరిపే ఆన్లైన్ కవిసమ్మేళనం అనంతరం తెలియజేస్తాము.
ఆగస్టు 14, శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 8:30 గంటల (USA-11AM EST) నుంచి ప్రసారం కాబోయే ఆన్లైన్ కవిసమ్మేళనంలో పై విజేతలతో పాటూ నలుగురు సినీ గీతరచయితలు కూడా పాల్గొని వారి కవితలు చదవబోతున్నారు.