మిలీనియం టవర్స్‌పై వచ్చిన వార్తలుపై నేవీ క్లారిటీ

ABN , First Publish Date - 2020-02-23T01:25:12+05:30 IST

విశాఖ అడ్మినిస్టేటివ్‌ క్యాపిటల్‌పై నేవీ స్పందించింది. మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని

మిలీనియం టవర్స్‌పై వచ్చిన వార్తలుపై నేవీ క్లారిటీ

విశాఖ: విశాఖ అడ్మినిస్టేటివ్‌ క్యాపిటల్‌పై నేవీ స్పందించింది. మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని నేవీ కొట్టిపారేసింది. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని తేల్చిచెప్పింది.



Updated Date - 2020-02-23T01:25:12+05:30 IST