సౌదీ అరేబియాలో కరోనాతో నిజామాబాద్ జిల్లా వాసి మృతి

ABN , First Publish Date - 2020-05-28T15:40:41+05:30 IST

సౌదీ అరేబియాలో కరోనాతో జిల్లా యువకుడు మృతిచెందాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో స్నేహితులు ఆస్పత్రికి తరలించారు

సౌదీ అరేబియాలో కరోనాతో నిజామాబాద్ జిల్లా వాసి మృతి

నిజామాబాద్‌: సౌదీ అరేబియాలో కరోనాతో జిల్లా యువకుడు మృతిచెందాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు ప్రాణాలు వదిలాడు. పరీక్షల్లో మృతుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మృతుడు మాచారెడ్డి మండలం ఎల్లంపేటవాసిగా గుర్తించారు.

Updated Date - 2020-05-28T15:40:41+05:30 IST