మనోరంజన్ కాంప్లెక్స్లో 3 కోర్టులు ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-22T07:53:34+05:30 IST
హైదరాబాద్ నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్లో గురువారం నుంచి మూడు కోర్టులు కార్యకలాపాలు సాగించనున్నాయి. ప్రస్తుతం ఎర్రమంజిల్లోని
హైదరాబాద్ నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్లో గురువారం నుంచి మూడు కోర్టులు కార్యకలాపాలు సాగించనున్నాయి. ప్రస్తుతం ఎర్రమంజిల్లోని పయనీర్ హౌస్లో ఉన్న 3వ, 4వ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులతో పాటు ఎక్సైజ్ కేసుల ప్రత్యేక కోర్టును మనోరంజన్ కాంప్లెక్స్లోని ఎం2, ఎం3 బ్లాకుల్లోకి మార్చారు.
వీటి కార్యాకలపాలను హైకోర్టు సీజే జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ బుధవారం ఆన్లైన్లో ప్రారంభించారు.