గుడికల్ చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-06-22T15:49:31+05:30 IST

ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుడికల్‌కు చెందిన బోయ వెంకటేష్ 7 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు

గుడికల్ చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

కర్నూలు : ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుడికల్‌కు చెందిన బోయ వెంకటేష్ 7 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. గుడికల్ చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. గోనెసంచిలో కట్టి దుండగులు మృతదేహాన్ని చెరువులో పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-22T15:49:31+05:30 IST