పంచలింగాల చెక్పోస్ట్ వద్ద రూ.3.35 కోట్లు పట్టివేత
ABN , First Publish Date - 2021-04-10T19:32:51+05:30 IST
పంచలింగాల చెక్పోస్ట్ వద్ద రూ.3.35 కోట్లు పట్టివేత
కర్నూలు: పంచలింగాల చెక్పోస్ట్ వద్ద రూ.3.35 కోట్లు పట్టుబడింది. నగదు తరలిస్తున్న బెంగళూరుకు చెందిన చేతన్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన అరుణ్ దగ్గర డ్రైవర్గా చేతన్కుమార్ పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాయ్ఘడ్ నుంచి బెంగళూరు తరలిస్తుండగా నగదు పట్టుకున్నట్లు ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు.