ఐబీ హెచ్చరికలతో రోహింగ్యాలపై పోలీసుల దృష్టి

ABN , First Publish Date - 2020-02-22T19:39:00+05:30 IST

హైదరాబాద్: ఐబీ హెచ్చరికలతో రోహింగ్యాలపై పోలీసుల దృష్టి సారించారు. రోహింగ్యాలకు సహకరిస్తున్న ముస్లిం ఏజెంట్లపై నిఘా ఏర్పాటు చేశారు.

ఐబీ హెచ్చరికలతో రోహింగ్యాలపై పోలీసుల దృష్టి

హైదరాబాద్: ఐబీ హెచ్చరికలతో రోహింగ్యాలపై పోలీసుల దృష్టి సారించారు. రోహింగ్యాలకు సహకరిస్తున్న ముస్లిం ఏజెంట్లపై నిఘా ఏర్పాటు చేశారు. రాచకొండ, సైబరాబాద్‌ పరిధిలో సుమారు 4వేల మంది రోహింగ్యాలున్నారు. రోహింగ్యాల వద్ద ఆధార్‌, ఓటర్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌... పాస్‌పోర్ట్‌, రేషన్‌కార్డులు, బ్యాంక్‌ అకౌంట్లు లభ్యమయ్యాయి. కొందరు రోహింగ్యాలు బ్యాంకు రుణాలు తీసుకుని... రాష్ట్ర సంక్షేమ పథకాలు పొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 

Updated Date - 2020-02-22T19:39:00+05:30 IST