ప్రకాశం బ్యారేజ్కు భారీగా చేరుకుంటున్న వరద నీరు
ABN , First Publish Date - 2020-07-15T19:15:06+05:30 IST
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు భారీగా చేరుతోంది. బ్యారేజ్కి చెందిన 15 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి..
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు భారీగా చేరుతోంది. బ్యారేజ్కి చెందిన 15 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి.. 14 వేల క్కుసేకుల నీటిని అధికారులు సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు. మున్నేరు, వైరా, కట్లేరు, కీసర నుంచి భారీగా ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు చేరుకుంటోంది. ఈ రోజు సాయంత్రానికి 30 వేలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నది పరివాహ ప్రాంత పరిధిలోని ఎమ్మార్వోలను అధికారులు అప్రమత్తం చేశారు.