కరోనా రోగుల సేవలో రైల్వే

ABN , First Publish Date - 2021-05-26T09:36:23+05:30 IST

కరోనా రోగులకు సేవలందించడంలో దక్షిణ మధ్య రైల్వే తన వంతు పాత్ర పోషిస్తోంది. రోగులకు అవసరమైన ప్రాణవాయువును వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొస్తూ చేయూతనిస్తోంది.

కరోనా రోగుల సేవలో రైల్వే

మే 25 (ఆంధ్రజ్యోతి): కరోనా రోగులకు సేవలందించడంలో దక్షిణ మధ్య రైల్వే తన వంతు పాత్ర పోషిస్తోంది. రోగులకు అవసరమైన ప్రాణవాయువును వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొస్తూ చేయూతనిస్తోంది. ప్రభు త్వ విజ్ఞప్తి మేరకు ఇప్పటి వరకు 14 ఎక్స్‌ప్రె్‌సలను నడిపి 1,194 టన్నుల ఆక్సిజన్‌ను తీసుకొచ్చింది.

Updated Date - 2021-05-26T09:36:23+05:30 IST