నేడు రాజమండ్రికి సీపీఐ నేత రామకృష్ణ
ABN , First Publish Date - 2020-08-14T15:18:34+05:30 IST
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు.
రాజమండ్రి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు. శిరోముండనం బాధితుడు వరప్రసాద్, అత్యాచారానికి గురైన దళిత బాలికలను రామకృష్ణ పరామర్శించనున్నారు.