సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టిన సోదరీమణులు

ABN , First Publish Date - 2020-08-03T22:17:05+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు.

సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టిన సోదరీమణులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. ప్రగతి భవన్‌లో రక్షాబంఽధన్‌ సందర్భంగా కేసీఆర్‌సోదరీమణులు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, లక్ష్మీబాయిలు రాఖీలు కట్టారు. అలాగే సీఎం కేసీఆర్‌ మనవడు  హిమాన్షుకు అతని చెల్లెలు అలేఖ్య రాఖీ కట్టారు.

Updated Date - 2020-08-03T22:17:05+05:30 IST