కరోనా బాధిత అర్చక కుటుంబాలను ఆదుకోండి: రమణ దీక్షితులు

ABN , First Publish Date - 2020-08-14T17:27:08+05:30 IST

తిరుమల: కోవిడ్ కారణంగా మృతి చెందిన మాజీ ప్రధాన అర్చకుడితో పాటు విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన అర్చకుల కుటుంబాలను

కరోనా బాధిత అర్చక కుటుంబాలను ఆదుకోండి: రమణ దీక్షితులు

తిరుమల: కోవిడ్ కారణంగా మృతి చెందిన మాజీ ప్రధాన అర్చకుడితో పాటు విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన అర్చకుల కుటుంబాలను ఆదుకోవాలని సీఎం జగన్, చైర్మన్ సుబ్బారెడ్డికీ ట్విట్టర్ ద్వారా రమణదీక్షితులు విజ్ఞప్తి చేశారు. వీరిని రక్షించడంలో టీటీడీ అధికారులు విఫలమయ్యారన్నారు. ఆర్థికంగా ఆ రెండు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.


Updated Date - 2020-08-14T17:27:08+05:30 IST