‘రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం’

ABN , First Publish Date - 2020-08-14T19:32:21+05:30 IST

విజయవాడ: రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తించారు.

‘రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం’

విజయవాడ: రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదన్నారు. కోవిడ్ పేషేంట్స్ నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్టు జేసీ శివశంకర్ కమిటీ నివేదిక ఇచ్చింది. అనుమతికి మించి పేషేంట్స్‌ను చేర్చుకున్నట్టు నివేదికలో వెల్లడైంది. రేపు ఫైర్, ఎలక్ట్రికల్, భద్రతపై జేసీ శివశంకర్ కమిటి నివేదికలు అందించనుంది. 

Updated Date - 2020-08-14T19:32:21+05:30 IST