మిథాని గ్రూప్‌ పరిశ్రమపై సమీక్ష..

ABN , First Publish Date - 2021-01-17T09:29:43+05:30 IST

మిథాని గ్రూప్‌ పరిశ్రమ ప్రతినిధులు, అధికారులతో మంత్రి మేకపాటి శనివారం సమీక్ష నిర్వహించారు.

మిథాని గ్రూప్‌ పరిశ్రమపై సమీక్ష..

మిథాని గ్రూప్‌ పరిశ్రమ ప్రతినిధులు, అధికారులతో మంత్రి మేకపాటి శనివారం సమీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో నిర్మించనున్న అల్యూమినియం ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ పరిశ్రమ స్థాపనకు భూసేకరణ విషయంలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న డీఆర్‌డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి మాట్లాడుతూ జలవనరులు, విద్యుత్‌ శాఖలతో ఎప్పటికప్పుడు చర్చించి పరిశ్రమ స్థాపనకు సహకరిస్తామన్నారు.

Updated Date - 2021-01-17T09:29:43+05:30 IST