ఘోర ప్రమాదం..11కు చేరిన మృతుల సంఖ్య
ABN , First Publish Date - 2021-01-15T16:31:07+05:30 IST
ఘోర ప్రమాదం..11కు చేరిన మృతుల సంఖ్య
కర్ణాటక: ధార్వాడ్ జిల్లా ఇట్టిగట్టి దగ్గర ట్రావెల్స్ వ్యాన్ను ఢీకొన్న టిప్పర్ ప్రమాదంలో మృతుల సంఖ్యల 11కు చేరింది. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది.