బోయిన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-11-23T01:01:45+05:30 IST

బోయినపల్లి గ్రేవ్‌ యార్డు వద్ద ప్రమాదం జరిగింది. డివైడర్‌ను బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గతంలో ఇదే మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో ...

బోయిన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌: బోయినపల్లి గ్రేవ్‌ యార్డు వద్ద ప్రమాదం జరిగింది. డివైడర్‌ను బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గతంలో ఇదే మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు అంటున్నారు. 


Updated Date - 2020-11-23T01:01:45+05:30 IST