పంచాయతీరాజ్ సంస్థలకు రూ.461 కోట్లు
ABN , First Publish Date - 2020-10-22T07:52:59+05:30 IST
కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేస్తున్న నిధులకు మ్యాచింగ్ గ్రాంటుగా.. పంచాయతీరాజ్ సంస్థలకు ఎస్ఎ్ఫసీ రూ.
కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేస్తున్న నిధులకు మ్యాచింగ్ గ్రాంటుగా.. పంచాయతీరాజ్ సంస్థలకు ఎస్ఎ్ఫసీ రూ.461 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీ్పకుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు.
డిప్యూటీ కమిషనర్ పి.రామారావు పదవీకాలాన్ని డిసెంబరు 30 వరకు పొడిగిస్తూ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.