పంచాయతీరాజ్‌ సంస్థలకు రూ.461 కోట్లు

ABN , First Publish Date - 2020-10-22T07:52:59+05:30 IST

కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేస్తున్న నిధులకు మ్యాచింగ్‌ గ్రాంటుగా.. పంచాయతీరాజ్‌ సంస్థలకు ఎస్‌ఎ్‌ఫసీ రూ.

పంచాయతీరాజ్‌ సంస్థలకు రూ.461 కోట్లు

కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేస్తున్న నిధులకు మ్యాచింగ్‌ గ్రాంటుగా.. పంచాయతీరాజ్‌ సంస్థలకు ఎస్‌ఎ్‌ఫసీ రూ.461 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. 

 డిప్యూటీ కమిషనర్‌ పి.రామారావు పదవీకాలాన్ని డిసెంబరు 30 వరకు పొడిగిస్తూ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. 


Updated Date - 2020-10-22T07:52:59+05:30 IST