తూ.గో. జిల్లాలో ఇసుక ర్యాంపులో అక్రమాలు
ABN , First Publish Date - 2021-01-06T19:27:02+05:30 IST
పి.గన్నవరం మండలం, పెదకందాలు పాలెం ఇసుక ర్యాంపులో అక్రమాలు జరిగాయి.
తూ.గో. జిల్లా: పి.గన్నవరం మండలం, పెదకందాలు పాలెం ఇసుక ర్యాంపులో అక్రమాలు జరిగాయి. ఈ ఘటనలో 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న యంత్రాలను కూడా సీజ్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.