సంగారెడ్డి జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2021-04-04T16:13:02+05:30 IST

సంగారెడ్డి జిల్లా: కంగ్టి మండలం, చాప్టా(కే)గ్రామంలో దారుణం జరిగింది.

సంగారెడ్డి జిల్లాలో దారుణం

సంగారెడ్డి జిల్లా: కంగ్టి మండలం, చాప్టా(కే)గ్రామంలో దారుణం జరిగింది. కురుమ నాగ్ గొండ అనే రైతుకు చెందిన జొన్నకుప్పకు గుర్తు తెలియని దుండగులు నిప్పటించారు. రెండెకరాల్లో పండించిన పంట పూర్తిగా కాలి బూడిదయ్యింది. దీంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-04-04T16:13:02+05:30 IST