రూ.19.68 లక్షల విలువ చేసే మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-12-01T08:50:44+05:30 IST

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా తరలిస్తున్న రూ.19.68లక్షల విలువ చేసే మద్యం, నిషేధిత మత్తు పదార్థాలను సోమవారం ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. రూ.2.21లక్షల నగదు

రూ.19.68 లక్షల విలువ చేసే మద్యం పట్టివేత

హైదరాబాద్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నియమావళికి విరుద్ధంగా తరలిస్తున్న రూ.19.68లక్షల విలువ చేసే మద్యం, నిషేధిత మత్తు పదార్థాలను సోమవారం ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. రూ.2.21లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో, నియమావళి అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.1.48కోట్ల నగదు, రూ.34.37 కోట్ల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2020-12-01T08:50:44+05:30 IST