జూబ్లీహిల్స్లో ఎస్సై ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-03-19T16:07:00+05:30 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీఆర్పీఎఫ్ క్వార్టర్స్లో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీఆర్పీఎఫ్ క్వార్టర్స్లో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజస్థాన్కు చెందిన భవాని శంకర్(30), క్వార్టర్స్లోని వినోద గదిలో ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.