ఎస్సై జగదీష్ను వీఆర్కు పంపిన ఉన్నతాధికారులు
ABN , First Publish Date - 2020-07-14T23:30:21+05:30 IST
ఎస్సై జగదీష్ను వీఆర్కు పంపిన ఉన్నతాధికారులు
గుంటూరు: సహజీవనం కేసులో ముప్పాళ్ళ ఎస్సై జగదీష్ను ఉన్నతాధికారులు వీఆర్కు పంపారు. ఎస్సై జగదీష్ తనను వివాహం చేసుకొని మోసం చేశాడని సింధు అనే మహిళ నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా ఫిర్యాదుతో ఎస్సై పై విచారణ కొనసాగుతోంది.