విశాఖ: ‘సింహ సేనాపతి’ పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2020-10-12T21:19:13+05:30 IST

విశాఖ పబ్లిక్ లైబ్రరీలో సింహ సేనాపతి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

విశాఖ: ‘సింహ సేనాపతి’ పుస్తకావిష్కరణ

విశాఖ: పబ్లిక్ లైబ్రరీలో సింహ సేనాపతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏసీబీ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మీద ఈ పుస్తకాన్ని రచించారు. జేడీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆయన చేసిన సేవలు.. అలాగే జేడీ మీద 108 తమ తమ అభిప్రాయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. జేడీ సేనాపతిగా విశాఖలో ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారని, అందుకే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2020-10-12T21:19:13+05:30 IST