స్టీల్ప్లాంట్ ఉద్యోగులపై ఢిల్లీ పోలీసులు నిఘా
ABN , First Publish Date - 2021-08-02T04:14:08+05:30 IST
స్టీల్ప్లాంట్ ఉద్యోగులపై ఢిల్లీ పోలీసులు నిఘా
న్యూఢిల్లీ: ఏపీ నుంచి వచ్చిన స్టీల్ప్లాంట్ ఉద్యోగులపై పోలీసులు నిఘా పెట్టారు. న్యూ రైల్వే స్టేషన్ దగ్గర స్టీల్ప్లాంట్ ఉద్యోగులను అడ్డుకున్నారు. రెండున్నర గంటల పాటు నిర్భందించారు. స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు హోటల్స్ ఇవ్వొద్దని నిర్వాహకులపై పోలీసుల ఒత్తిడి చేస్తున్నారు. రైతులకు మద్దతుగా ఢిల్లీకి వచ్చినట్టు అనుమానిస్తున్నారు.