ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతూ...

ABN , First Publish Date - 2020-03-17T15:52:53+05:30 IST

డోర్నకల్: బైక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పడంతో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతూ...

డోర్నకల్: బైక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పడంతో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. డోర్నకల్‌కి చెందిన ఇద్దరు విద్యార్థులు ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక విధ్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో విధ్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2020-03-17T15:52:53+05:30 IST