పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకిన విద్యార్థి

ABN , First Publish Date - 2020-03-14T17:57:48+05:30 IST

కాకినాడ: మామిడికుదురు మండలం పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు.

పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకిన విద్యార్థి

కాకినాడ: మామిడికుదురు మండలం పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక బీవీసీ కళాశాలలో చదువుతున్న మట్టపర్తి యశ్వంత్ సాయి వీరేంద్ర గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. వీరేంద్ర స్వస్థలం ఉప్పలగుప్తం మండలం నంగవరం. కొద్దిరోజులుగా అతని మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చదవుపై శ్రధ్ధ చూపలేక ఆత్మహత్యకు యత్నించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. వీరేంద్ర కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2020-03-14T17:57:48+05:30 IST